Logo
Download our app
నేడు 43వ సారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి
NEWS   May 07,2025 08:22 am
సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి ఢిల్లీ బాట ప‌ట్ట‌నున్నారు. వెంటనే ఢిల్లీకి రావాలని అధిష్టానం నుండి పిలుపు వ‌చ్చింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి ఢిల్లీ వెళ్ల‌నున్నారు. మంత్రి వర్గ విస్తరణపై రాష్ట్ర నాయకుల నుండి ఎలాంటి సమాచారం లేక పోవడంతోనే ఢిల్లీకి పిలిచారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

Top News


LATEST NEWS   Jul 11,2025 11:34 am
భూములు క‌బ్జా అయితే నోరు మెద‌ప‌ని బీజేపీ చీఫ్
భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాముడి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని...
LATEST NEWS   Jul 11,2025 11:34 am
భూములు క‌బ్జా అయితే నోరు మెద‌ప‌ని బీజేపీ చీఫ్
భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాముడి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని...
LATEST NEWS   Jul 11,2025 11:29 am
ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో బిగ్ షాక్
ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీల యాజ‌మాన్యాల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది హైకోర్టు. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్‌ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ...
LATEST NEWS   Jul 11,2025 11:29 am
ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో బిగ్ షాక్
ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీల యాజ‌మాన్యాల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది హైకోర్టు. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్‌ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ...
LATEST NEWS   Jul 11,2025 11:25 am
వ‌ర‌ద ఉధృతి ఎఫెక్ట్ పాపికొండ‌లు యాత్ర‌కు బ్రేక్
ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. దీంతో పాపికొండ‌లు విహార యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. అల్లూరి జిల్లా దేవీపట్నం...
LATEST NEWS   Jul 11,2025 11:25 am
వ‌ర‌ద ఉధృతి ఎఫెక్ట్ పాపికొండ‌లు యాత్ర‌కు బ్రేక్
ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. దీంతో పాపికొండ‌లు విహార యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. అల్లూరి జిల్లా దేవీపట్నం...
⚠️ You are not allowed to copy content or view source