Logo
Download our app
ఆప‌రేష‌న్ సింధూర్ ప్రారంభం
NEWS   May 07,2025 08:11 am
భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్లోని ఎల్ఓసీ దగ్గర ఫిరంగి కాల్పులు చోటు చేసుకున్నాయి. పూంచ్, రాజౌరీ ప్రాంతంలో పాక్ రేంజర్లు కాల్పులు జ‌రిపారు. పాక్ సైన్యం కాల్పులను తిప్పి కొడుతోంది భారత్ సైన్యం. భారత్- పాక్ సరిహద్దు పొడవునా అప్రమత్తమైంది భారత వాయుసేన..సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

Top News


LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
LATEST NEWS   May 16,2025 09:57 am
టిటిడికి రూ.1.40 కోట్ల ఎన్నారై భ‌క్తుడి విరాళం
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్...
LATEST NEWS   May 16,2025 09:57 am
టిటిడికి రూ.1.40 కోట్ల ఎన్నారై భ‌క్తుడి విరాళం
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్...
LATEST NEWS   May 16,2025 09:52 am
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రెవిన్యూ శాఖ‌లో పెద్ద ఎత్తున బ‌దిలీల‌కు తెర తీసింది. ఈ మేర‌కు అధిక సంఖ్య‌లో త‌హ‌సిల్దార్ల‌ను బ‌దిలీ చేసింది. మల్టీ...
LATEST NEWS   May 16,2025 09:52 am
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రెవిన్యూ శాఖ‌లో పెద్ద ఎత్తున బ‌దిలీల‌కు తెర తీసింది. ఈ మేర‌కు అధిక సంఖ్య‌లో త‌హ‌సిల్దార్ల‌ను బ‌దిలీ చేసింది. మల్టీ...
⚠️ You are not allowed to copy content or view source