Logo
Download our app
ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ విక్ట‌రీ
NEWS   May 07,2025 08:08 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి బంతి వ‌ర‌కు సాగిన మ్యాచ్ లో కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగు తేడాతో ఓట‌మి పాలైంది ముంబై ఇండియ‌న్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 156 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆరంభం అదుర్స్ అనిపించినా ఆ త‌ర్వాత ట‌పా ట‌పా వికెట్లు ప‌డ్డాయి. వ‌ర్షం అడ్డంకిగా మార‌డం, మ్యాచ్ కు అంత‌రాయం ఏర్ప‌డింది. చివ‌ర‌కు ప్రారంభ‌మైన మ్యాచ్ బంతి బంతికి నువ్వా నేనా అన్న రీతిలో సాగింది.

Top News


LATEST NEWS   Feb 23,2026 10:55 pm
మార్చి 20న తెలంగాణ‌ బడ్జెట్‌ మార్చి 16 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు
హైదరాబాద్‌: మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. మార్చి 16న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌...
LATEST NEWS   Feb 23,2026 10:55 pm
మార్చి 20న తెలంగాణ‌ బడ్జెట్‌ మార్చి 16 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు
హైదరాబాద్‌: మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. మార్చి 16న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌...
LATEST NEWS   Feb 23,2026 10:33 pm
ప్రతి ఇంటికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌
AP రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రాబోయే ఏడాదిన్నరలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. టెలికాం, టెక్నాలజీ రంగంలో ఎలాంటి పైలట్‌ ప్రాజెక్టు చేపట్టినా.. ఏపీని...
LATEST NEWS   Feb 23,2026 10:33 pm
ప్రతి ఇంటికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌
AP రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రాబోయే ఏడాదిన్నరలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. టెలికాం, టెక్నాలజీ రంగంలో ఎలాంటి పైలట్‌ ప్రాజెక్టు చేపట్టినా.. ఏపీని...
LATEST NEWS   Feb 23,2026 08:12 pm
మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
హైదరాబాద్‌ మెట్రో రైలును L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప...
LATEST NEWS   Feb 23,2026 08:12 pm
మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
హైదరాబాద్‌ మెట్రో రైలును L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప...
⚠️ You are not allowed to copy content or view source