సన్న బియ్యం పేదలకు వరం
NEWS May 05,2025 04:35 pm
దేశంలో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వడం లేదన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తమ సర్కార్ ఇస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పేదల కోసం 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ అందిస్తున్నామన్నారు.