టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి కొత్త కంపెనీని ప్రారంభించాడు. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి Lorven AI కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.