సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర నీటి పారుదల శాఖలో ఇటీవల నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేస్తారు. అంతే కాకుండా ఎన్డీఎస్ఏ, ఎయిర్ పోర్ట్ లపై సమీక్ష చేపట్టనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో చేపట్టిన కుల గణన దేశానికి ఆదర్శ ప్రాయంగా ఉండబోతోందన్నారు. తాము చేపట్టడం వల్లనే ఒత్తిడి పెరిగి మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.