వక్స్ బోర్డు సవరణ చట్టానికి నిరసనగా ర్యాలీ
NEWS May 02,2025 05:48 pm
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్స్ ప్రొటెక్షన్ బిల్లు 2025 పై కోరుట్ల పట్టణానికి చెందిన ముస్లింలమైన మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని కోరుతూ కోరుట్ల షికారి పంపు నుండి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు పాదయాత్ర భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మైనారిటీ సోదరులు, మత పెద్దలు, కోరుట్ల యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు