రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు రామకృష్ణా రావు. శుక్రవారం మర్యాద పూర్వకంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఇటీవలే సీఎస్ గా ఉన్న శాంతి కుమార్ ఏప్రిల్ 30వ తేదీన పదవీ విరమణ పొందారు. ఆ వెంటనే ఆమెకు కీలక పదవి అప్పగించారు సీఎం. ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్ గా నియమించారు.