పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ
NEWS May 01,2025 04:49 pm
పిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్ జన్మదినం పురస్కరించుకొని ఫౌండేషన్ అభిమానులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేపట్టారు . ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పి ఆర్ ఫౌండేషన్ స్థాపించి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న పెగడ రమేష్ యాదవ్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఘనంగా మరెన్నో జరుపుకోవాలని కోరారు.