Logo
Download our app
ఏపీ హజ్ కమిటీ చేర్మన్ గా షేక్ హసన్ బాషా
NEWS   Apr 30,2025 04:12 pm
ఏపీ హ‌జ్ క‌మిటీ చైర్మ‌న్ గా షేక్ హ‌స‌న్ బాషా ఎన్నిక‌య్యారు. విజ‌య‌వాడ‌లోని హ‌జ్ క‌మిటీ హాల్ లో ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ , మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్ర‌ట‌రీ ఎల్ సుధాక‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. మొత్తం 13 మంది సభ్యులలో 10 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. మొదట హ‌జ్ క‌మిటీ స‌భ్యుడు పఠాన్ ఖాదర్ అలీ ఖాన్ షేక్ హసన్ బాషాను చైర్మ‌న్ అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదించారు. మ‌రో స‌భ్యుడు మీర్జా ఆబిద్ హుస్సేన్ బేగ్ బ‌ల‌ప‌ర్చారు. దీనికి మ‌ద్ద‌తుగా ఇత‌ర స‌భ్యులంతా త‌మ ఆమోదాన్ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా హ‌స‌న్ భాషా చైర్మ‌న్ గా ఎన్నికైన‌ట్లు ఎన్నిక‌ల అధికారి ప్ర‌క‌టించారు.

Top News


LATEST NEWS   Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...
LATEST NEWS   Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...
LATEST NEWS   Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...
LATEST NEWS   Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...
LATEST NEWS   Feb 17,2026 06:22 pm
డిప్యూటీ మేయర్ ను కలిసి శాల వాళ్ళతో సత్కరించి కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
LATEST NEWS   Feb 17,2026 06:22 pm
డిప్యూటీ మేయర్ ను కలిసి శాల వాళ్ళతో సత్కరించి కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
⚠️ You are not allowed to copy content or view source