Logo
Download our app
స‌న్న బియ్యం పేద‌ల‌కు వ‌రం
NEWS   Apr 28,2025 06:07 pm
కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన స‌న్న బియ్యం ప‌థ‌కం పేద‌ల కడుపు నింపుతోంద‌న్నారు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేశామ‌న్నారు. జనాభాలో 85 శాతం ఉచితంగా 6 కిలోలు సన్న బియ్యం అందిస్తున్నామ‌న్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ప్రజలు ఎవరూ తినడం లేద‌న్నారు. సంక్షేమం, అభివృద్దితో ముందుకు వెళుతున్నామ‌న్నారు.

Top News


LATEST NEWS   Apr 04,2026 08:00 pm
రాఘవ్ చడ్ఢాను MPగా కూడా తొలగిస్తారా?
రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఆయన్ను ఎంపీగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ...
LATEST NEWS   Apr 04,2026 08:00 pm
రాఘవ్ చడ్ఢాను MPగా కూడా తొలగిస్తారా?
రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఆయన్ను ఎంపీగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ...
LATEST NEWS   Apr 04,2026 06:00 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త మ్యాప్ విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుకుని 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ...
LATEST NEWS   Apr 04,2026 06:00 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త మ్యాప్ విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుకుని 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ...
ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...
ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...
⚠️ You are not allowed to copy content or view source