ప్రాథమిక పాఠశాలలను బలోపితం చేయాలి : తపస్
NEWS Apr 28,2025 04:34 pm
చేగుంట తపస్ కార్యాలయంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నావత్ సురేష్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలు బలోపేతమైనప్పుడే, ఉన్నత పాఠశాలలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని, ప్రతి తరగతికి ఉపాధ్యాయుని నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, చక్రవర్తి, రాజేశ్వర్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు