మెట్ పల్లి పట్టణంలో అతియా బేగం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్. మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా. సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం పేద ప్రజల కడుపు నింపుతోందన్నారు. రాష్ట్రంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న నిరు పేద లందరికి పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం కార్యక్ర మం చేపట్టామన్నారు. ఈ పథకం పక్కగా అమలు పర్చేందుకు రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు లోటుపాట్లు ఉంటే సరి చేస్తామన్నారు.