వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలకు కథలాపూర్ మండల మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గోశాలకు గడ్డి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారిని మండల నాయకులు అభినందించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ గోశాలను అభివృద్ధి లో ముందు ఉంచాలని, ప్రతి ఒక్కరు తమకు తోచిన సహాయం అందించాలని తెలిపారు.