Logo
Download our app
కారు బాంబు దాడిలో ర‌ష్య‌న్ జ‌న‌ర‌ల్ దుర్మ‌ర‌ణం
NEWS   Apr 25,2025 06:00 pm
రష్యా జ‌న‌ర‌ల్ యూరోస్లావ్ మోస్కాలిక్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. మాస్కోలో ఉక్రెయిన్ నిఘా సంస్థ‌లు అమ‌ర్చిన కారు బాంబు ఘ‌ట‌న‌లో దుర్మ‌ర‌ణం చెందాడు. ఈ ఘ‌ట‌న‌లో ఒక్క‌సారిగా ర‌ష్యా ఉలిక్కి ప‌డింది. ఇది లక్ష్యంగా చేసుకున్న దాడి అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మాస్కోకు తూర్పున ఉన్న బాలాషిఖా పట్టణంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌ను మృతి చెందిన‌ట్లు ర‌ష్యా ద‌ర్యాప్తు క‌మిటీ ధ్రువీక‌రించింది. ఈ శక్తివంతమైన పేలుడును క్రిమినల్ కేసుగా పరిగణిస్తున్నారు.రష్యన్ సైనిక నాయకత్వంలో కీలక స్థానం అయిన రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రధాన ఆపరేషన్ డైరెక్టరేట్ డిప్యూటీ హెడ్‌గా మోస్కాలిక్ ఉన్నారు.

Top News


ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...
ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...
LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...
LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...
LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...
LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...
⚠️ You are not allowed to copy content or view source