ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్ను మూశారు. బెంగళూరులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1994-2003 మధ్యకాలంలో 9 ఏళ్ల పాటు ఇస్రో ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో భారత్ ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది. ఇస్రోను శక్తివంతమైన సంస్థగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు.