మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు భారతీయుడు కాదు
NEWS Apr 22,2025 09:02 pm
15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత గెలుపొందిన ఆది శ్రీనన్నని ఉద్దేశించి భూషణ్రావుపేటు గ్రామశాఖ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తలారి మోహన్ , కథలాపూర్ మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ కూన అశోక్ మాట్లాడుతూ గడచిన గతి 15 సంవత్సరాలుగా అటు కోర్టును , రాజ్యాంగాన్ని, ప్రజలను మోసగించినటువంటి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ని దోషిగా తెలుస్తూ 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.