Logo
Download our app
చంద్ర‌బాబుపై భ‌గ్గుమ‌న్న కేఏ పాల్
NEWS   Apr 18,2025 06:16 pm
ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్ర‌బాబుపై. ప్ర‌వీణ్ ప‌గ‌డాల హ‌త్య విష‌యాన్ని దారి మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. అందులో భాగంగానే పాస్ట‌ర్ల‌కు రూ. 5 వేల జీతం ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పాస్ట‌ర్ ది హ‌త్య అని మాట్లాడ‌కుండా ఉండేందుకు ఇలా చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు . అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కుటుంబ అవినీతి అరాచక పార్టీలను వదిలేసి ప్రజాశాంతి పార్టీలో చేరాల‌ని పిలుపునిచ్చారు.

Top News


LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
⚠️ You are not allowed to copy content or view source