స్మితా సబర్వాల్ కు నోటీసులు
NEWS Apr 16,2025 04:20 pm
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏఐ ఇమేజ్ ను రీ పోస్ట్ చేశారంటూ తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 179 బీఎన్ఎస్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఆమెపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశామన్నారు.