సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రులు
NEWS Apr 16,2025 01:59 pm
ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, అనిత వంగలపూడి, అనగాని సత్య ప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు ఆలయ చైర్మన్ అశోక గజపతి రాజు. ఈనెల 30న అప్పన్న స్వామి చందనోత్సవం జరగనుంది. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.