ఐపీఎల్ లో రోబో డాగ్ సందడి
NEWS Apr 14,2025 01:09 pm
ఐపీఎల్ లో ఏఐ రోబో డాగ్ సందడి చేసింది. దీనిని ప్రత్యేకంగా ప్రవేశ పెట్టింది బీసీసీఐ. ముంబై, ఢిల్లీ మ్యాచ్ కు ముందు ప్రాక్టిస్ సమయంలో ప్లేయర్లను పలకరించింది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు కామెంటేటర్ మారిసన్ వాయిస్ కమాండ్ లకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఆటగాళ్లను అలరించింది. సెన్సేషన్ క్రియేట్ చేసింది రోబో డాగ్.