అంబేద్కర్ అందరి వాడు
NEWS Apr 14,2025 12:15 pm
చేగుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఉపాధ్యాయ సంఘ నాయకులు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, రాజ్యాంగ రచనలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో, గొప్ప ప్రజాస్వామ్య వాదని, వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు, తపస్ అధ్యక్షులు మనోహర్ రావు, రావుల వెంకటేష్,నర్సింలు, పాండు తదితరులు పాల్గొన్నారు .