మెట్ పల్లి: పూర్వ విద్యార్థుల సమ్మేళనం
NEWS Apr 13,2025 07:31 pm
మెట్ పల్లి బాలుర ఉన్నత పాఠశాల 2010-2011 టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థులు గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించుకున్నారు. ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ ని, శ్రీహరిని, రామచంద్ర రావుని, నంబి రాజేంద్ర శర్మని సన్మానించుకొని వారి గురువులపై ఆత్మీయతను ప్రదర్శించారు.