Logo
Download our app
రైస్ మిల్ యజమానిని పరామర్శించించిన అల్లూరి మహేందర్ రెడ్డి
NEWS   Apr 13,2025 07:32 pm
మెట్ పల్లి మండలంలోని నిన్న కొండ్రికర్ల శివారు ప్రాంతంలో గల జవిడి గంగారెడ్డి గారి రైస్ మిల్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి వారిని పరామర్శించించిన మెట్ పల్లి బ్లాక్ ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి,జెట్టి లింగం,ఈ సందర్భంగంగా వారు మాట్లాడుతూ సకాలములో చూడాడం వల్ల పూర్తిగా నష్టము కాకుండాకాపాడుకోగలిగారు అని అన్నారు అదే విధంగా గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం కావాలన్న అందేలా చూస్తామని అన్నారు,వారి వెంట తిరుపతిరెడ్డి,ఎల్లాల రాజలింగం తదితరులు ఉన్నరు

Top News


LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
⚠️ You are not allowed to copy content or view source