Logo
Download our app
గ‌వ‌ర్న‌ర్ల తీరుపై సుప్రీం కీల‌క తీర్పు
NEWS   Apr 12,2025 12:28 pm
గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్ప‌ష్టం చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్రపతి నిష్క్రియాత్మకతకు వ్యతిరేకంగా రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవ వ‌చ్చ‌ని తెలిపింది. తమిళనాడు రాష్ట్రం vs తమిళనాడు గవర్నర్' కేసులో ఈ కీల‌క తీర్పు వెలువ‌రించింది. రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం సుప్రీంకోర్టు కాల పరిమితిని కూడా నిర్ణయించింది. రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది.

Top News


LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
⚠️ You are not allowed to copy content or view source