Logo
Download our app
పసునూరి శ్రీనివాస్ కు సన్మానం
NEWS   Apr 11,2025 01:37 pm
మెట్ పల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పసునూరి శ్రీనివాస్ ను మెట్ పల్లి పట్టణం దుబ్బవాడకి చెందిన 21 వార్డు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పద్మశాలి సమాజానికి చెందిన న్యాయవాది శ్రీనివాస్ న్యాయవాదుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో సంఘం అధ్యక్షులు భీమానతి సత్యనారాయణ, నాయకులు అందె ఉదయ్ కుమార్, చిలుక లక్ష్మణ్, పోతు రామ్ దాస్, భీమానతి ప్రకాష్, చంద్రకాంత్, బాస రవి, పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Apr 04,2026 08:00 pm
రాఘవ్ చడ్ఢాను MPగా కూడా తొలగిస్తారా?
రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఆయన్ను ఎంపీగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ...
LATEST NEWS   Apr 04,2026 08:00 pm
రాఘవ్ చడ్ఢాను MPగా కూడా తొలగిస్తారా?
రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఆయన్ను ఎంపీగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ...
LATEST NEWS   Apr 04,2026 06:00 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త మ్యాప్ విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుకుని 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ...
LATEST NEWS   Apr 04,2026 06:00 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త మ్యాప్ విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుకుని 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ...
ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...
ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...
⚠️ You are not allowed to copy content or view source