Logo
Download our app
తిరుమ‌లలో క‌ళ్యాణ్ రామ్..విజ‌య‌శాంతి
NEWS   Apr 10,2025 01:53 pm
హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, న‌టి, ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి గురువారం తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన చిత్రం అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీ ఏప్రిల్ 18న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్బంగా సినిమా విజ‌య‌వంతం కావాల‌ని స్వామి , అమ్మ వార్ల‌ను ప్రార్థించిన‌ట్లు చెప్పారు విజ‌య‌శాంతి, క‌ళ్యాణ్ రామ్. ఇటీవ‌లే త‌ను కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Top News


LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
⚠️ You are not allowed to copy content or view source