విద్యారంగంలో పాలమూరును అగ్రగామిగా ఉంచుతాం
NEWS Apr 09,2025 07:53 am
MBNR: విద్యారంగంలో పాలమూరును అగ్రగామిగా ఉంచుతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్య , స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని అన్నారు. త్వరలో గ్రూప్స్, డీఎస్సీ ఇతర నియామకాలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.