Logo
Download our app
గ‌చ్చిబౌలి భూ వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా
NEWS   Apr 07,2025 02:29 pm
హైద‌రాబాద్ లోని కంచ గ‌చ్చిబౌలిలోని 400 ఎక‌రాల భూముల వివాదానికి సంబంధించి హైకోర్టు ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది. ఈ అంశం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఉంద‌ని, 16న తుది తీర్పు వెలువ‌రిస్తామ‌ని పేర్కొన‌డంతో ఈనెల 24 న విచార‌ణ చేస్తామ‌ని తెలిపింది కోర్టు. కౌంట‌ర్, రిపోర్ట్ వెంట‌నే స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. కాగా ఈ భూముల‌ను వేలంపాట వేసి అమ్మాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు.

Top News


LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
⚠️ You are not allowed to copy content or view source