అడవి తల్లి బాటలో పవన్ కళ్యాణ్
NEWS Apr 06,2025 06:26 pm
ఏపీ సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 7వ తేదీన సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అడవి తల్లి బాట ప్రోగ్రాం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గిరిజన గ్రామాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అరకులో పర్యటిస్తారు. గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ది చేయనున్నారు.