Logo
Download our app
తెలుగు రాష్ట్రాల్లో ఫోర్బ్స్ సంపన్నులు
NEWS   Apr 04,2025 09:01 pm
తెలుగు రాష్ట్రాల‌లో ఈసారి 12 మంది ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ▪️ 323వ ర్యాంక్ దివీస్ ల్యాబొరెటరీస్ మురళీదివి (9.1 బిలియన్ డాలర్ల) ▪️ 948 ర్యాంక్ బి.పార్థసారథి రెడ్డి 3.8 బిలియన్ డాలర్లతో ▪️ 1141 ర్యాంకులో మహిమా దాట్ల (3.2 బిలియన్ డాలర్లు) ▪️ 1219 ర్యాంకులో జీఎమ్ రావు (3 బిలియన్ డాలర్లు) ▪️ 1265 ర్యాంకులో ప్రతాప్ రెడ్డి (2.9 బిలియన్ డాలర్లు) ▪️ 1305 ర్యాంకులో పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి (2.8 బిలియన్ డాలర్లు) ▪️ 1408 ర్యాంకులో ఎం.సత్యనారాయణ రెడ్డి (2.6 బిలియన్ డాలర్లు) ▪️ 1513 ర్యాంకులో జూపల్లి రామేశ్వర్ రావు (2.4 బిలియన్ డాలర్లు) ▪️ 1688 ర్యాంకులో పీపీ రెడ్డి (2.1 బిలియన్ డాలర్లు) ▪️ 1688 ర్యాంకులో పీవీ కృష్ణా రెడ్డి (2.1 బిలియన్ డాలర్లు) ▪️ 2233 ర్యాంకులో జీవీ ప్రసాద్ (1.5 బిలియన్ డాలర్లు) ▪️ 2233 ర్యాంకులో సతీశ్ రెడ్డి (1.5 బిలియన్ డాలర్లు)

Top News


LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...
LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...
SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...
SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...
BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...
BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...
⚠️ You are not allowed to copy content or view source