తెలుగు రాష్ట్రాల్లో ఫోర్బ్స్ సంపన్నులు
NEWS Apr 04,2025 09:01 pm
తెలుగు రాష్ట్రాలలో ఈసారి 12 మంది ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
▪️ 323వ ర్యాంక్ దివీస్ ల్యాబొరెటరీస్ మురళీదివి (9.1 బిలియన్ డాలర్ల)
▪️ 948 ర్యాంక్ బి.పార్థసారథి రెడ్డి 3.8 బిలియన్ డాలర్లతో
▪️ 1141 ర్యాంకులో మహిమా దాట్ల (3.2 బిలియన్ డాలర్లు)
▪️ 1219 ర్యాంకులో జీఎమ్ రావు (3 బిలియన్ డాలర్లు)
▪️ 1265 ర్యాంకులో ప్రతాప్ రెడ్డి (2.9 బిలియన్ డాలర్లు)
▪️ 1305 ర్యాంకులో పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి (2.8 బిలియన్ డాలర్లు)
▪️ 1408 ర్యాంకులో ఎం.సత్యనారాయణ రెడ్డి (2.6 బిలియన్ డాలర్లు)
▪️ 1513 ర్యాంకులో జూపల్లి రామేశ్వర్ రావు (2.4 బిలియన్ డాలర్లు)
▪️ 1688 ర్యాంకులో పీపీ రెడ్డి (2.1 బిలియన్ డాలర్లు)
▪️ 1688 ర్యాంకులో పీవీ కృష్ణా రెడ్డి (2.1 బిలియన్ డాలర్లు)
▪️ 2233 ర్యాంకులో జీవీ ప్రసాద్ (1.5 బిలియన్ డాలర్లు)
▪️ 2233 ర్యాంకులో సతీశ్ రెడ్డి (1.5 బిలియన్ డాలర్లు)