ఉట్ పల్లి లో సన్న బియ్యం పంపిణి
NEWS Apr 04,2025 05:10 pm
నగల్ గిద్ద మండలంలోని ఉట్ పల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ చేసిన డీలర్ ఓం ప్రకాష్ . ఓం ప్రకాష్ మాట్లాడుతూ సన్న బియ్యం పేదలకు ఒక వరం లాంటిదని , రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని నిరుపేదలను ఆదుకునే ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరెడ్డి పండరి మాదప్ప , అంజిరెడ్డి పండరి మేత్రి రవీందర్ రెడ్డి, తుకారం నర్సప్ప , బీరప్ప , కాశిరెడ్డి శేషారావు , రాజు గుండప్ప ఖదీర్ తదితరులు పాల్గొన్నారు