Logo
Download our app
రామేశ్వ‌రం తాంబ‌రం మ‌ధ్య కొత్త రైలు
NEWS   Apr 04,2025 09:57 am
రామేశ్వరం-తాంబరం మధ్య కొత్త రైలు ప్రారంభం కానుంద‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే వెల్ల‌డించింది. ఈ రైలు 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు రామేశ్వరం నుండి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తాంబరం చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 6.10 గంటలకు తాంబరం నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. ఇదిలా ఉండ‌గా ఈ కొత్త రైలు సర్వీస్ ను ప్ర‌ధాని మోదీ ప్రారంభించ‌నున్నారు.

Top News


LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...
LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...
⚠️ You are not allowed to copy content or view source