పశువైద్య అధికారికి మనీషా శుభాకాంక్షలు
NEWS Apr 03,2025 10:36 am
జగిత్యాల జిల్లా పశువైద్య, పశు సంవర్థక అధికారిగా నియమితులైన డాక్టర్ వేణుగోపాల్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డా. భోనగిరి నరేష్, రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు డా. రాజేందర్ రెడ్డి, జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డా.శ్రీనివాస్, కోశాధికారి డా.సునీల్, జిల్లా పశువైద్య అధికారులు డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.