తక్కలపల్లి లో సన్న బియ్యం పంపిణీ
NEWS Apr 02,2025 09:09 pm
కథలాపూర్ మండల్ తక్కలపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు కడుపు నింపేందుకు తీసుకొచ్చిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు అల్లా కొండ లింగయ్య గౌడ్ , గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి , ఏఎంసీ డైరెక్టర్ అల్లకుండ, విజయ్ ప్రేమ్ కుమార్, భూపెల్లి రాజ గంగారం, కల్లెడ అరుణ్ కార్యకర్తలు పాల్గొన్నారు.