Logo
Download our app
భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS   Apr 02,2025 09:53 pm
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తలపెట్టిన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందుకు శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి రేషన్ పంపిణీ షాప్ వద్ద పాలాభిషేకం చేసిన బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారు పాల్గొన్నారు యాదగిరి బాబు గారు మాట్లాడుతూ కరోనా సమయం నుంచి గత 6 సంవత్సరాలుగా దారిద్రరేఖకు దిగువన ఉన్న దేశ ప్రజలందరికీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు.

Top News


LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...
LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...
⚠️ You are not allowed to copy content or view source