భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS Apr 02,2025 09:53 pm
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తలపెట్టిన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందుకు శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి రేషన్ పంపిణీ షాప్ వద్ద పాలాభిషేకం చేసిన బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారు పాల్గొన్నారు యాదగిరి బాబు గారు మాట్లాడుతూ కరోనా సమయం నుంచి గత 6 సంవత్సరాలుగా దారిద్రరేఖకు దిగువన ఉన్న దేశ ప్రజలందరికీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు.