Logo
Download our app
యూనివ‌ర్శిటీ భూముల‌పై స‌ర్కార్ మ‌రో లేఖ
NEWS   Apr 01,2025 06:57 am
గ‌చ్చిబౌలి లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీకి చెందిన 400 ఎక‌రాల భూముల వ్య‌వ‌హారం తీవ్ర దుమారానికి దారి తీసింది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వ ద‌మ‌న‌కాండ‌ను త‌ప్పు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఆ భూముల‌న్నీ త‌మ‌వేనంటూ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తూ ఓ లేఖ విడుద‌ల చేసింది. తాజాగా మ‌రో లేఖను రిలీజ్ చేసింది. 2004లో హెచ్ సీ యూ భూముల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గించింద‌ని, అప్ప‌టి రిజిస్ట్రార్ న‌ర‌సింహులు ఆ ప‌త్రంపై సంత‌కం చేశార‌ని తెలిపింది. ఆనాడు 534.28 ఎక‌రాల భూమిని అప్ప‌గించినందుకు గాను గోప‌న్ ప‌ల్లిలో స‌ర్వే 36లో 191 ఎక‌రాలు, 37లో 205 ఎక‌రాల‌ను స‌ర్కార్ కేటాయించింద‌న్నారు.

Top News


LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...
LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...
LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...
LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
⚠️ You are not allowed to copy content or view source