Logo
Download our app
యూనివ‌ర్శిటీ భూముల‌పై స‌ర్కార్ మ‌రో లేఖ
NEWS   Apr 01,2025 06:57 am
గ‌చ్చిబౌలి లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీకి చెందిన 400 ఎక‌రాల భూముల వ్య‌వ‌హారం తీవ్ర దుమారానికి దారి తీసింది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వ ద‌మ‌న‌కాండ‌ను త‌ప్పు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఆ భూముల‌న్నీ త‌మ‌వేనంటూ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తూ ఓ లేఖ విడుద‌ల చేసింది. తాజాగా మ‌రో లేఖను రిలీజ్ చేసింది. 2004లో హెచ్ సీ యూ భూముల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గించింద‌ని, అప్ప‌టి రిజిస్ట్రార్ న‌ర‌సింహులు ఆ ప‌త్రంపై సంత‌కం చేశార‌ని తెలిపింది. ఆనాడు 534.28 ఎక‌రాల భూమిని అప్ప‌గించినందుకు గాను గోప‌న్ ప‌ల్లిలో స‌ర్వే 36లో 191 ఎక‌రాలు, 37లో 205 ఎక‌రాల‌ను స‌ర్కార్ కేటాయించింద‌న్నారు.

Top News


LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...
LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...
LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...
⚠️ You are not allowed to copy content or view source