విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS Mar 31,2025 05:09 pm
కొత్తపేట మండలం ఏనుగుమహల్ లో శ్రీ కోదండరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్, ధరణాల రామకృష్ణ, సిద్ధంశెట్టి సత్యనారాయణ ,తదితర కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.