ఈద్గా పనులు పరిశీలించిన కమిషనర్
NEWS Mar 28,2025 07:21 pm
మున్సిపల్ కమిషనర్ మోహన్ వెంకట్రావుపేట్ ఈద్గా మైదానంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు . సోమవారం ( ఈద్-ఉల్-ఫితర్ ) రంజాన్ పండుగ సందర్భంగా ముందస్తుగా ఈద్గా మైదానంలో పారిశుధ్య పనులు చేపట్టడం జరుగుతుందని, వచ్చే భక్తులను ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు . ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ , ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్, అశోక్, నరసయ్య ,పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు.