స్కూల్ ఫీజు చెల్లించిన ఎడ్యు మార్గం ఫౌండేషన్
NEWS Mar 28,2025 02:38 pm
ఎడ్యు మార్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలోని ఓ ప్రవేట్ స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థినికి స్కూల్ పీజు ముప్పై వేల రూపాయల చెకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుమార్గం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మార్గం నాగమణి, ప్రతినిధులు గుంటుక రాజమణి, పోతని ముఖేష్, తదితరులు పాల్గొన్నారు.