ఆయోధ్యలో రామ్లాలా సూర్య తిలకం ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. శాస్త్రవేత్తల బృందం ఆయోధ్య చేరుకుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యకిరణాలు రామ్లాలా విగ్రహంపై పడేలా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తారు. సూర్య కిరణాలు 4 నిమిషాల పాటు ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు.