Logo
Download our app
ఉపాధ్యాయురాలు ఆకస్మిక మరణం
NEWS   Mar 26,2025 11:51 pm
మల్యాల కేంద్రంలోని స్థానిక వాగ్దేవి పాఠశాలలో ప్రైవేట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న అనురాధ (44) బుధవారం ఆకస్మిక మరణం చెందారు. వివరాల ప్రకారం.. అనురాధ స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధిస్తుండగా హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలింది. దీంతో సహచర ఉపాధ్యాయులు ఆమెను హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మరణించినట్లు సమాచారం.

Top News


LATEST NEWS   Feb 16,2026 02:07 pm
కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే!
కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. 9 స్థానాల BRS తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సునాయాసమైంది....
LATEST NEWS   Feb 16,2026 02:07 pm
కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే!
కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. 9 స్థానాల BRS తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సునాయాసమైంది....
LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...
LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...
LATEST NEWS   Feb 16,2026 08:46 am
కార్పొరేటర్ కు కాంగ్రెస్ అభినందనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ కార్పొరేటర్ బిఎస్ రావుని ఇందిరానగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు జగన్నాథం...
LATEST NEWS   Feb 16,2026 08:46 am
కార్పొరేటర్ కు కాంగ్రెస్ అభినందనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ కార్పొరేటర్ బిఎస్ రావుని ఇందిరానగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు జగన్నాథం...
⚠️ You are not allowed to copy content or view source