ఇఫ్తార్ విందులో పాల్గొన్న న్యాయవాది
NEWS Mar 26,2025 09:08 am
పవిత్ర రంజాన్ మాసం ని పురస్కరించుకొని పట్టణం లోని జామా మజీద్ లో ఎమ్మెల్యే శగడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఇప్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిప్ప మనోహర్, జమ్మికుంట విజయ్, మీర్జా ఖదీర్ బేగ్, సాయికుమార్, దాసరి ప్రతాప్, గద్దల కుమార్, చుంచుల వెంకటేష్, కాంపెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.