ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సు
NEWS Mar 25,2025 04:35 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫైర్ సేఫ్టీ పైన అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా డీఎఫ్ఓ సుధాకర్ పాల్గొన్నారు . విద్యార్థినీ విద్యార్థులకు అగ్ని ప్రమాదం పైన నివారణ, జాగ్రత్తలపై పలు సూచనలు చేయడం జరిగింది . ముఖ్యంగా వంటగదిలో సిలిండర్ ని ఉపయోగిస్తున్న సమయం గురించి వివరించారు. ఆర్కే గ్రూఫ్ అఫ్ సీ ఈ ఓ జైపాల్ రెడ్డి ,ఉపాధ్యాయులు ఉన్నారు .