మెట్ పల్లి సీఐగా నియమితులైన అనిల్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని పట్టణ ప్రజలు, నాయకులు సహకరించాలని కోరారు. కాగా ఇది వరకు సీఐగా ఉన్న నిరంజన్ రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో అనిల్ కుమారుని నియమించారు.