5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
NEWS Mar 23,2025 09:41 pm
MBNR: కోయిలకొండ మండలం మాల్కాపురం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. రెండు ఆటోలలో 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకుని మహమ్మదాబాద్ రాణాకు తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.