Logo
Download our app
ఏప్రిల్‌ 5న శ్రీలంకలో మోదీ ప‌ర్య‌ట‌న
NEWS   Mar 23,2025 08:33 am
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శ్రీ‌లంక‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత తొలిసారిగా ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు వ‌చ్చే నెల ఏప్రిల్ 5వ తేదీన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా ఆ దేశంతో ప‌లు కీల‌క ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇదే స‌మ‌యంలో సంపూర్ ప‌వ‌ర్ ప్లాంట్ ప‌నులు ప్రారంభిస్తారు ఆ దేశ ప్ర‌ధానితో క‌లిసి.

Top News


LATEST NEWS   Feb 15,2026 10:48 pm
పాకిస్తాన్ పై భారత్ శివ తాండవం టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం
మహా శివరాత్రి వేళ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ కు కాలరాత్రి - భారత్ కు శివరాత్రి. భారత్ బౌలర్ల శివతాండవంతో పాక్ ఓటమి పాలైంది. 175...
LATEST NEWS   Feb 15,2026 10:48 pm
పాకిస్తాన్ పై భారత్ శివ తాండవం టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం
మహా శివరాత్రి వేళ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ కు కాలరాత్రి - భారత్ కు శివరాత్రి. భారత్ బౌలర్ల శివతాండవంతో పాక్ ఓటమి పాలైంది. 175...
LATEST NEWS   Feb 15,2026 09:18 pm
అల్లు శిరీష్ పెళ్లి.. చిరుకు శుభలేఖ
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6న పెళ్లి చేసుకోనున్నాడు. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు....
LATEST NEWS   Feb 15,2026 09:18 pm
అల్లు శిరీష్ పెళ్లి.. చిరుకు శుభలేఖ
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6న పెళ్లి చేసుకోనున్నాడు. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు....
LATEST NEWS   Feb 15,2026 08:41 pm
మహాశివరాత్రికి జాగరణ విశిష్టత
మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని...
LATEST NEWS   Feb 15,2026 08:41 pm
మహాశివరాత్రికి జాగరణ విశిష్టత
మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని...
⚠️ You are not allowed to copy content or view source