ఏఐ బోధన తరగతులను ఉపయోగించుకోవాలి
NEWS Mar 22,2025 08:00 pm
MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ విద్యా బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తల్లి శశికళ రెడ్డి సూచించారు. శనివారం రాజపూర్ మండలం కల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏఐ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు.