విద్యా రంగానికి నిధులు కేటాయించాలి
NEWS Mar 21,2025 08:03 pm
రాష్ట్ర భవిష్యత్తుకు మూలాధారమైన విద్యా రంగానికి బడ్జెట్ లో 15% నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని విస్మరించిందని ఎబివిపి కరీంనగర్ నగర కార్యదర్శి అని బామండ్ల నందు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ని సవరించాలని డిమాండ్ చేశారు.