అభివృధి పనులకు జువ్వాడి శంకుస్థాపన
NEWS Mar 19,2025 10:24 pm
మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.